మదీనాలో సెక్యూరిటీ ఆఫీసర్స్పై దాడి: నలుగురి అరెస్ట్
- June 15, 2018మదీనా:మదీనాలో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఇద్దరు పోలీసు అధికారులు ట్రాఫిక్ డ్యూటీలో వుండగా, వారిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఈ ఘటనను క్రిమినల్ యాక్ట్గా పేర్కొంది. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకు ముందు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు పోలీసు అధికారులపై మదీనాలో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆ వీడియోలో కన్పించింది. సౌదీ ప్రాసిక్యూటర్ నిందితుల అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు