షిషాపై నిబంధనల్ని అతిక్రమించొద్దు: మినిస్ట్రీ
- June 15, 2018
బహ్రెయిన్:హమాలాలోని కేఫ్లకు మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. షిషా సెర్వింగ్కి సంబంధించి ఈ వార్నింగ్ జారీ చేసింది. నిబంధనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదనీ, ఆథరైజ్డ్ రీజియన్ దాటి ఎవరికీ షిషా సేవలు అందించాదని ఆ వార్నింగ్లో స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ షాప్ యజమానులు నిబంధనల్ని అతిక్రమించి, షిషా సేవల్ని అందించకూడదని, నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని తేల్చి చెప్పింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







