షిషాపై నిబంధనల్ని అతిక్రమించొద్దు: మినిస్ట్రీ
- June 15, 2018బహ్రెయిన్:హమాలాలోని కేఫ్లకు మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. షిషా సెర్వింగ్కి సంబంధించి ఈ వార్నింగ్ జారీ చేసింది. నిబంధనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదనీ, ఆథరైజ్డ్ రీజియన్ దాటి ఎవరికీ షిషా సేవలు అందించాదని ఆ వార్నింగ్లో స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ షాప్ యజమానులు నిబంధనల్ని అతిక్రమించి, షిషా సేవల్ని అందించకూడదని, నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని తేల్చి చెప్పింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14