తెలంగాణ:విదేశాల్లో విద్య కోసం దరఖాస్తుల స్వీకరణ
- June 21, 2018
హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఇండో అమెరికన్ స్టడీస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఏడాది కాలంలోనే ఈ కోర్సులను పూర్తి చేయడంతోపాటు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ , మెడిసిన్, ఇంజినీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ నుంచి అమెరికాకు ఉన్నత విద్యనభ్య సించడానికి వెళ్లే విద్యార్థులకు వసతి, వీసా, ఫీజు ఇతరత్ర వాటికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వివరాల కోసం 9246522065, [email protected]లో సంప్రదించాలని ఉషశ్రీ సూచించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!