ఇండిగో ఛార్జీల మోత
- June 23, 2018
చౌక ధర విమానయాన సంస్థ ఇండిగో అదనపు లగేజీ ఛార్జీలను భారీగా పెంచింది. 15 కేజీలు దాటిన అదనపు లగేజీపై ఏకంగా 33 ఛార్జీని పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రి బుకింగ్ చేసుకున్న వారికి ప్రస్తుతం 5 కేజీలపై రూ.1900, 10 కేజీల పై రూ.3800, 15 కిలోలపై రూ.5700, 30 కిలోలపై రూ.11,400 ఛార్జీని వసూలు చేస్తోంది ఇండిగో. అయితే ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకోకుండా 15 కేజీలకు అదనంగా లగేజీని కలిగి ఉంటే ప్రస్తుతం కేజీకి రూ.400 వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో నిర్ణీత లగేజీ పరిమితి దాటితే విమానయాన సంస్థలు తమకు నచ్చిన రీతిలో ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అదనపు లగేజీపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!







