ఆదితో సురభి
- June 23, 2018
ఆదితో సురభి సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీనివాసనాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. కథానాయికగా సురభిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కథ చాలా బాగా కుదిరింది. ఆదిని ఓ కొత్త కోణంలో చూస్తారు. రావు రమేష్, రాధిక, రాజీవ్ కనకాల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయ''న్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాంబ భీమవరపు
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







