ఆదితో సురభి
- June 23, 2018
ఆదితో సురభి సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీనివాసనాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. కథానాయికగా సురభిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కథ చాలా బాగా కుదిరింది. ఆదిని ఓ కొత్త కోణంలో చూస్తారు. రావు రమేష్, రాధిక, రాజీవ్ కనకాల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయ''న్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాంబ భీమవరపు
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







