రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి
- June 25, 2018
రైతులకు, పశు వ్యాపారులకు మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 86 మంది మృతిచెందారు. సెంట్రల్ నైజీరియాలో ఈ ఘటన జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశు వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగింది. ఆ రోజు సుమారు అయిదు మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ శనివారం హింస చోటుచేసుకుంది. ఇక్కడున్న భూమి కోసం కొన్ని దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులు ఘర్షణకు దిగిన ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు కమీషన్ ఉండి అడే తెలిపారు. 50 ఇండ్లు, 15 మోటర్సైకిళ్లు, రెండు వాహనాలను తగలబెట్టారు. హింస తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







