దుబాయ్ టవర్లో అగ్ని ప్రమాదం
- June 25, 2018
దుబాయ్:జుమైరా విలేజ్ సర్కిల్లోని 40 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్కి మధ్యాహ్నం 1.39 నిమిషాల సమయంలో ఘటన గురించి సమాచారం అందగా, 3.07 నిమిషాలకి మంటల్ని నియంత్రించగలిగారు. అల్ బర్షా, మర్సా ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కూలింగ్ ఆపరేషన్స్ 3.21 గంటల వరకు జరిగాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







