దుబాయ్ టవర్లో అగ్ని ప్రమాదం
- June 25, 2018
దుబాయ్:జుమైరా విలేజ్ సర్కిల్లోని 40 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్కి మధ్యాహ్నం 1.39 నిమిషాల సమయంలో ఘటన గురించి సమాచారం అందగా, 3.07 నిమిషాలకి మంటల్ని నియంత్రించగలిగారు. అల్ బర్షా, మర్సా ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కూలింగ్ ఆపరేషన్స్ 3.21 గంటల వరకు జరిగాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









