దుబాయ్ టవర్లో అగ్ని ప్రమాదం
- June 25, 2018
దుబాయ్:జుమైరా విలేజ్ సర్కిల్లోని 40 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్కి మధ్యాహ్నం 1.39 నిమిషాల సమయంలో ఘటన గురించి సమాచారం అందగా, 3.07 నిమిషాలకి మంటల్ని నియంత్రించగలిగారు. అల్ బర్షా, మర్సా ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కూలింగ్ ఆపరేషన్స్ 3.21 గంటల వరకు జరిగాయి.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







