సముద్రంలో మునిగి 9 ఏళ్ళ బాలుడి మృతి
- June 26, 2018
రస్ అల్ ఖైమా:తొమ్మిదేళ్ళ బాలుడు, రస్ అల్ ఖైమాలోని బీచ్లో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి బాలుడు మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బాలుడ్ని జాయెద్ ఈద్ అల్ ముస్తాఫిగా గుర్తించారు. ఈ ఎమిరేటీ బాలుడు గ్రేడ్ 3 చదువుతున్నాడు. అల్ ఖిరాన్ స్కూల్లో బాలుడు విద్యనభ్యసిస్తున్నట్లు అధికారులు వివరించారు. స్విమ్మింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళిన బాలుడి మృతి పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







