ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...
- June 29, 2018
బంజారాహిల్స్లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్లో ఉన్న యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మూడురోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీరా అనే మహిళ దుబాయ్ నుంచి వచ్చి నగరంలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్తో గొడవలు మొదలు అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సమీరా పబ్లో ఉండగా ఆమెపై ఫిరోజ్ దాడి చేసి కిడ్నాప్ చేశాడు. అతని చెర నుంచి తప్పించుకున్న సమీరా.. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేపింది. బాత్రూమ్లో తననను బంధించి దారుణంగా హింసించారని ఒంటిపై దుస్తులు తీసేసి తనపై బ్లేడ్లతో కోశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







