ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...
- June 29, 2018
బంజారాహిల్స్లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్లో ఉన్న యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మూడురోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీరా అనే మహిళ దుబాయ్ నుంచి వచ్చి నగరంలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్తో గొడవలు మొదలు అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సమీరా పబ్లో ఉండగా ఆమెపై ఫిరోజ్ దాడి చేసి కిడ్నాప్ చేశాడు. అతని చెర నుంచి తప్పించుకున్న సమీరా.. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేపింది. బాత్రూమ్లో తననను బంధించి దారుణంగా హింసించారని ఒంటిపై దుస్తులు తీసేసి తనపై బ్లేడ్లతో కోశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







