నేరాలకు పాల్పడిన 872 దుకాణదారులకు నోటీసులు జారి
- December 11, 2015
తప్పుడు విధానాలతో కొనసాగుతున్న 872 దుకాణదారులుకు అం అల్ క్వయెన్ ఆర్ధికాభివృద్ది ( డి .ఇ. డి. ) 10 నెలల కాలానికి సంబంధించి వారికి హెచ్చరిక లేఖలను పంపింది. సంబంధిత దుకాణదారులకు ఆయా నేరాలను మానుకోవాలని ప్రభుత్వం వారించినప్పటికీ వారు ఆ నేరాలను పునరావృతం చేస్తున్నారని తెలిపింది. ఇందుకు వారిపై డిహెచ్ 200 నుండి డి హెచ్ 2000 లను జరిమానాగా విధించినట్లు అల్ ఖల్జి చెప్పారు. వీరి నేర తీవ్రతను బట్టి స్వల్పకాలిక లేదా శాశ్వత కాల నిషేధిత నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. హెల్త్ కార్డులు లేనివారిని నియమించడం , ఇవ్వకపోవడం , అక్రమంగా మరో వ్యక్తిని నియమించడం , కాల పరిమితి ముగిసిన వస్తువలను విక్రయైంచడం, గుర్తింపు లేని ఉత్పుతులను, మందులను అమ్ముతున్నదుకు తదితర నేరాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









