నేరాలకు పాల్పడిన 872 దుకాణదారులకు నోటీసులు జారి
- December 11, 2015
తప్పుడు విధానాలతో కొనసాగుతున్న 872 దుకాణదారులుకు అం అల్ క్వయెన్ ఆర్ధికాభివృద్ది ( డి .ఇ. డి. ) 10 నెలల కాలానికి సంబంధించి వారికి హెచ్చరిక లేఖలను పంపింది. సంబంధిత దుకాణదారులకు ఆయా నేరాలను మానుకోవాలని ప్రభుత్వం వారించినప్పటికీ వారు ఆ నేరాలను పునరావృతం చేస్తున్నారని తెలిపింది. ఇందుకు వారిపై డిహెచ్ 200 నుండి డి హెచ్ 2000 లను జరిమానాగా విధించినట్లు అల్ ఖల్జి చెప్పారు. వీరి నేర తీవ్రతను బట్టి స్వల్పకాలిక లేదా శాశ్వత కాల నిషేధిత నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. హెల్త్ కార్డులు లేనివారిని నియమించడం , ఇవ్వకపోవడం , అక్రమంగా మరో వ్యక్తిని నియమించడం , కాల పరిమితి ముగిసిన వస్తువలను విక్రయైంచడం, గుర్తింపు లేని ఉత్పుతులను, మందులను అమ్ముతున్నదుకు తదితర నేరాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







