దరాబ్ అల్ సాఇ వద్ద ఖతర్ ఫౌండేషన్ లైన్స్ కార్యకలాపాలు
- December 12, 2015
ఖతర్ జాతీయ దినోస్తోవం 2015 పునస్కరించుకొని విద్యా , వైద్యానిక మరియు అభివృద్ధికార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయే. ఇందులో పలువురు పాల్గొనగా విద్యార్ధులు వారి తల్లితండ్రులు సైతం ఆయ క్రీడలలో ఆటలాడటం విశేషం. క్యూ ఎఫ్ డేరా వద్ద ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది జరిగిన జాతీయ దినోస్తవంలో అవేమంటే, విద్య మరియు జీవితకాల అభ్యాసం , పరిశోధన, ఆవిష్కరణ , సంస్కృతి ,వారసత్వ పరిరక్షణ మరియు జీవనాధారం , క్రీడలు , ఆరోగ్యం, శ్రేయస్సు ప్రధాన అంశాలపై దృష్టి నిలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









