మూడేళ్ళలో 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్
- July 06, 2018
2021 నాటికి 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఎన్బిబి డిజిటల్ బ్యాంకింగ్ హెడ్, డిజిల్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ సల్మాన్ అల్ రసీద్ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నుంచి ఐదేళ్ళలోనే డిజిటలైజేషన్ ప్రక్రియ అనూహ్యంగా వృద్ధి చెందనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతానికి పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే, దానికోసం ఇప్పటినుంచే మరింత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







