మూడేళ్ళలో 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్
- July 06, 2018_1530873583.jpg)
2021 నాటికి 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఎన్బిబి డిజిటల్ బ్యాంకింగ్ హెడ్, డిజిల్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ సల్మాన్ అల్ రసీద్ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నుంచి ఐదేళ్ళలోనే డిజిటలైజేషన్ ప్రక్రియ అనూహ్యంగా వృద్ధి చెందనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతానికి పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే, దానికోసం ఇప్పటినుంచే మరింత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..