మూడేళ్ళలో 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్
- July 06, 2018
2021 నాటికి 80 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఎన్బిబి డిజిటల్ బ్యాంకింగ్ హెడ్, డిజిల్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ సల్మాన్ అల్ రసీద్ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ సరికొత్త సంచలనాలకు కారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నుంచి ఐదేళ్ళలోనే డిజిటలైజేషన్ ప్రక్రియ అనూహ్యంగా వృద్ధి చెందనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతానికి పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే, దానికోసం ఇప్పటినుంచే మరింత ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







