68 సెకండ్లలో 50 ఘాటు మిర్చిలు తిని...
- July 09, 2018
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకకాలంలో 50 ఎర్రని మిరపకాయలను తిని రికార్డు సృష్టించాడు. కేవలం 68 సెకండ్లలో వీటిని తిని అందర్ని అశ్చర్యపరిచాడు. చైనాలలోని నింగ్గ్జియాంగ్లో గత రెండేండ్లగా చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈ పోటిలో ఎవరైతే తొందరగా ఎక్కువ మిరపకాయలను తింటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. గెలిచిన వారికి 3 గ్రాముల విలువైన 24 క్యారెట్ల గోల్డ్ను బహుకరిస్తారు. అయితే టాంగ్ షువాయ్హయ్ అనే వ్యక్తి కేవలం 68 సెకండ్లలో ఘాటైన టబస్కో మిర్చీలను తిని రికార్డు నెలకొల్పాడు. . అంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చీలలో టబస్కో ఓకటి. ఈ మిర్చి ఘాటును స్కావిల్ హీట్ స్కేల్తో కొలిస్తే.. 30000 నుంచి 50000 ర్యాంకు ఘడతను కలిగి ఉంటాయట.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







