68 సెకండ్లలో 50 ఘాటు మిర్చిలు తిని...
- July 09, 2018
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకకాలంలో 50 ఎర్రని మిరపకాయలను తిని రికార్డు సృష్టించాడు. కేవలం 68 సెకండ్లలో వీటిని తిని అందర్ని అశ్చర్యపరిచాడు. చైనాలలోని నింగ్గ్జియాంగ్లో గత రెండేండ్లగా చిల్లీ పెప్పర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈ పోటిలో ఎవరైతే తొందరగా ఎక్కువ మిరపకాయలను తింటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. గెలిచిన వారికి 3 గ్రాముల విలువైన 24 క్యారెట్ల గోల్డ్ను బహుకరిస్తారు. అయితే టాంగ్ షువాయ్హయ్ అనే వ్యక్తి కేవలం 68 సెకండ్లలో ఘాటైన టబస్కో మిర్చీలను తిని రికార్డు నెలకొల్పాడు. . అంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చీలలో టబస్కో ఓకటి. ఈ మిర్చి ఘాటును స్కావిల్ హీట్ స్కేల్తో కొలిస్తే.. 30000 నుంచి 50000 ర్యాంకు ఘడతను కలిగి ఉంటాయట.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..