ఇజ్రాయెల్:ఇక నుంచి యూదుల దేశం
- July 19, 2018
ఇజ్రాయెల్ యూదుల దేశంగా మారింది. ఇజ్రాయెల్ను యూదుల దేశంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇజ్రాయెల్ యూదుల దేశం. ఇక్కడ ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఇది మన దేశం. యూదుల దేశం. మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మన ఉనికిని, మన హక్కులను అస్థిరపరచాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ చట్టాన్ని చేశాం. ఇది మన దేశం. మన భాష. ఇది మన జాతీయ గీతం. ఇది మన జెండా. ఇజ్రాయెల్ వర్ధిల్లాలి అంటూ నేతన్యాహు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







