ఇజ్రాయెల్:ఇక నుంచి యూదుల దేశం
- July 19, 2018ఇజ్రాయెల్ యూదుల దేశంగా మారింది. ఇజ్రాయెల్ను యూదుల దేశంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇజ్రాయెల్ యూదుల దేశం. ఇక్కడ ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఇది మన దేశం. యూదుల దేశం. మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మన ఉనికిని, మన హక్కులను అస్థిరపరచాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ చట్టాన్ని చేశాం. ఇది మన దేశం. మన భాష. ఇది మన జాతీయ గీతం. ఇది మన జెండా. ఇజ్రాయెల్ వర్ధిల్లాలి అంటూ నేతన్యాహు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ