పేస్ట్ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు
- July 22, 2018
బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలంబో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దగ్గర్నుంచి 1.12 కిలోల బంగారం, 1.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







