పేస్ట్ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు
- July 22, 2018బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలంబో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దగ్గర్నుంచి 1.12 కిలోల బంగారం, 1.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం