ఘనంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
- July 24, 2018
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను, ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఇందుకోసం 40 టన్నుల వరకూ కూరగాయలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏడాది ఆషాడంలో ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు జరుపుతుంటారు. వివిధ కూరగాయాలతో అలకరించబడిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







