సిరియాలో ఆత్మాహుతి దాడి
- July 25, 2018
సిరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 38 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నడుముకు పేలుడు పదార్థాల బెల్ట్తో స్విదాయ్ నగరంలోకి ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







