8,774 కిలోల ష్రింప్ స్వాధీనం
- July 31, 2018
కోస్ట్గార్డ్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ నయెఫ్ ఇసా అల్ షేక్ మాట్లాడుతూ 8,774 కిలోల ష్రింప్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మార్చి 1 నుంచి జులై 31 వరకు ఇంత మొత్తంలో ష్రింప్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెరైన్ వెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసే క్రమంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదు చేయడం జరిగిందనీ, సంబంధిత అధికార యంత్రాంగానికి ఈ కేసుల్ని బదిలీ చేసినట్లు కోస్ట్గార్డ్ పేర్కొంది. మెరైన్ ఎన్విరాన్మెంట్ విషయంలో పబ్లిక్ సహకారం చాలా ముఖ్యమని కోస్ట్గార్డ్ అభిప్రాయపడింది. సీజన్ బ్యాన్కి ముందు కోస్ట్గార్డ్, సెక్యూరిటీ డైరెక్టరేట్స్ అలాగే సంబంధిత అథారిటీస్తో చర్చించింది. ష్రింప్ బ్రీడింగ్, సంబంధిత ఉల్లంఘనల గురించీ, అలాగే ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ గురించీ ఈ సమావేవంలో చర్చించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







