8,774 కిలోల ష్రింప్ స్వాధీనం
- July 31, 2018
కోస్ట్గార్డ్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ నయెఫ్ ఇసా అల్ షేక్ మాట్లాడుతూ 8,774 కిలోల ష్రింప్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మార్చి 1 నుంచి జులై 31 వరకు ఇంత మొత్తంలో ష్రింప్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెరైన్ వెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసే క్రమంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదు చేయడం జరిగిందనీ, సంబంధిత అధికార యంత్రాంగానికి ఈ కేసుల్ని బదిలీ చేసినట్లు కోస్ట్గార్డ్ పేర్కొంది. మెరైన్ ఎన్విరాన్మెంట్ విషయంలో పబ్లిక్ సహకారం చాలా ముఖ్యమని కోస్ట్గార్డ్ అభిప్రాయపడింది. సీజన్ బ్యాన్కి ముందు కోస్ట్గార్డ్, సెక్యూరిటీ డైరెక్టరేట్స్ అలాగే సంబంధిత అథారిటీస్తో చర్చించింది. ష్రింప్ బ్రీడింగ్, సంబంధిత ఉల్లంఘనల గురించీ, అలాగే ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ గురించీ ఈ సమావేవంలో చర్చించడం జరిగింది.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు







