సైబీరియాలో హెలికాప్టర్ కూలి మృతిచెందిన 18 మంది
- August 04, 2018
రష్యాకు చెందిన హెలికాప్టర్ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్ ఈ రోజు ఉదయం ఆయిల్ స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని రష్యా రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







