డ్రగ్స్ కేసులో వలసదారుడికి ఊరట
- August 04, 2018
మనామా:సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆసియాకి చెందిన వ్యక్తికి ఊరటనిచ్చింది న్యాయస్థానం. నిషేధిత నార్కోటిక్స్ విక్రయిస్తున్నాడన్న అనుమానంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ కవర్ కాప్, స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు దొరికారడు. అయితే సాక్ష్యాధారాల్ని న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో పొందుపర్చడంలో విఫలమవడంతో నిందితుడిపై అభియోగాల్ని నిరూపించలేకపోయారు. అరెస్ట్ చేయడంలో అర్థం లేదని నిందితుడి తరఫు లాయర్ జైనబ్ సబ్త్ వాదించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







