కరామాలో 700,000 దిర్హామ్ల దోపిడీ
- December 14, 2015
దుబాయ్ పోలీసులు 700,000 దిర్హామ్ల దోపిడీ కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరామాలోని మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయం వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు. వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







