కరామాలో 700,000 దిర్హామ్ల దోపిడీ
- December 14, 2015
దుబాయ్ పోలీసులు 700,000 దిర్హామ్ల దోపిడీ కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరామాలోని మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయం వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు. వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







