అమెరికా:మేధస్సు గల భారతీయులకు రెడ్ కార్పెట్
- August 07, 2018
అమెరికా:వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నప్పటికీ ప్రతిభావంతులైన భారతీయులను అమెరికా ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుందని ముంబైలోని అమెరికా కాన్సుల్ జనరల్ ఎడ్గార్డ్ కాగాన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్తో అమెరికా సత్సంబంధాలను కోరుకుంటున్నది. మా దేశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన భారతీయులను ఆహ్వానిస్తూనే ఉంటుంది అని చెప్పారు. దౌత్యపరంగా, వాణిజ్య పరంగా భారత్తో సత్సంబంధాలను కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారని ఎడ్గార్డ్ కాగన్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







