చైనాకు భారత ఆర్డర్‌...కరెన్సీ ప్రింటింగ్

- August 13, 2018 , by Maagulf
చైనాకు భారత ఆర్డర్‌...కరెన్సీ ప్రింటింగ్

భారత కరెన్సీ ఇప్పుడు మేడిన్ చైనా అయిపోయింది! ఇండియాతోపాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చైనాకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఓ చైనా పత్రిక కథనం వెలువరించింది. 2013లో ఎప్పుడైతే ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ను చైనా మొదలు పెట్టిందో అప్పటి నుంచి విదేశీ కరెన్సీ ముద్రణ ఊపందుకుంది. అయితే మన శత్రు దేశమైన పాకిస్థాన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే చైనాలో మన కరెన్సీ ముద్రణ జరగడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com