'సమీరం' ట్రైలర్ రిలీజ్
- August 17, 2018
నూతన నిర్మాణ సంస్థ అనిత్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అనిత దేవేందర్రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న చిత్రం సమీరం. కొత్త హీరో హీరోయిన్లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తున్నారు. రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా మీడియాతో అనిత్ దేవేందర్రెడ్డి మాట్లాడారు.. ఈసినిమా మొత్తం బ్యాంకాక్లో స్క్రిప్టు వర్క్చేశామన్నారు.సినిమా కూడ అక్కడే షూటింగ్ చేసామని, తనకు సహకరించిన తొటి నిర్మాత, స్నేహితుడు డాక్టర్ సురేష్ కేషవన్ మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రవి గుండబోయిన , లిరిక్ రైటర్ రాంబాబు గోశాల, సంగీత దర్శకుడు యాజమాన్య, హీరో యశ్వంత్, హీరోయిన్ అమృత్ ఆచార్య, గెటప్శ్రీను,జబర్దస్త్ రరాము, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి