'సమీరం' ట్రైలర్ రిలీజ్
- August 17, 2018నూతన నిర్మాణ సంస్థ అనిత్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అనిత దేవేందర్రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న చిత్రం సమీరం. కొత్త హీరో హీరోయిన్లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తున్నారు. రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా మీడియాతో అనిత్ దేవేందర్రెడ్డి మాట్లాడారు.. ఈసినిమా మొత్తం బ్యాంకాక్లో స్క్రిప్టు వర్క్చేశామన్నారు.సినిమా కూడ అక్కడే షూటింగ్ చేసామని, తనకు సహకరించిన తొటి నిర్మాత, స్నేహితుడు డాక్టర్ సురేష్ కేషవన్ మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రవి గుండబోయిన , లిరిక్ రైటర్ రాంబాబు గోశాల, సంగీత దర్శకుడు యాజమాన్య, హీరో యశ్వంత్, హీరోయిన్ అమృత్ ఆచార్య, గెటప్శ్రీను,జబర్దస్త్ రరాము, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?