మస్కట్:సీవేజ్ పిట్లో కూరుకుపోయిన కార్మికుడు
- August 17, 2018
మస్కట్:ఆసియా జాతీయుడైన ఓ వలస కార్మికుడు సీవేజ్ పిట్లో కూరుకుపోగా, అతన్ని అత్యంత చాకచక్యంగా వెలికి తీసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సీవేజ్ పిట్కి సంబంధించిన వాల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బౌషెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీవేజ్ పిట్ నుంచి రక్షించిన వెంటనే, బాధితుడికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!