మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- August 17, 2018
మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనట్లు అల్ వుస్తా హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ హైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపబడగా అందులో రెండు రెడ్ కేసులనీ, ఎల్లో కేసుని అంబులెన్స్ ప్లేన్ ద్వారా ఖౌలా హాస్పిటల్కి తరలించడం జరిగిందనీ, మిగతావారిని 24 గంటలపాటు అబ్జర్వేషన్లో వుంచారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!