మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- August 17, 2018మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనట్లు అల్ వుస్తా హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ హైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపబడగా అందులో రెండు రెడ్ కేసులనీ, ఎల్లో కేసుని అంబులెన్స్ ప్లేన్ ద్వారా ఖౌలా హాస్పిటల్కి తరలించడం జరిగిందనీ, మిగతావారిని 24 గంటలపాటు అబ్జర్వేషన్లో వుంచారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు