ప్రధాని మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ
- August 25, 2018
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం హామీలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. అలాగే రాష్ట్రంలో జోన్ల వ్యవస్థపై ప్రధానంగా చర్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గత 11న ప్రధాని మోడీ విన్నవించారు. జోనల్ వ్యవస్థకు త్వరగా అనుమతి ఇవ్వాలంటూ ప్రధానితో భేటీ అవటం ఇది రెండోసారి. ఇక ముందస్తు సంకేతాల నేపథ్యంలో..రాజకీయాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







