ప్రధాని మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ

- August 25, 2018 , by Maagulf
ప్రధాని మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం హామీలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. అలాగే రాష్ట్రంలో జోన్ల వ్యవస్థపై ప్రధానంగా చర్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గత 11న ప్రధాని మోడీ విన్నవించారు. జోనల్ వ్యవస్థకు త్వరగా అనుమతి ఇవ్వాలంటూ ప్రధానితో భేటీ అవటం ఇది రెండోసారి. ఇక ముందస్తు సంకేతాల నేపథ్యంలో..రాజకీయాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com