యూఏఈ వెదర్: ఫాగ్, డస్ట్తో ఇబ్బందులు తప్పవు
- August 27, 2018
యూఏఈ:పగటి ఉష్ణోగ్రతలు ఒకింత స్థిరంగానే కన్పించినా, రాత్రి వేళల్లో చల్లదనం కన్పిస్తోంది యూఏఈ వ్యాప్తంగా. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉషోణగ్రతలు 38 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. ఇది తీర ప్రాంతాలకు సంబంధించి ఎన్సిఎం అందిస్తున్న సమాచారం. ఇంటర్నల్ ఏరియాస్లో 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హ్యుమిడిటీ 90 శాతానికి టచ్ అవుతుంటుంది. అక్కడక్కడా కొంత మేర మేఘాలు కన్పించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ తెల్లవారు ఝామున ఫాగ్ ఏర్పడుతుంది. మరో వైపున ధూళితో కూడిన గాలులు విజిబిలిటీని తగ్గిస్తాయి, ఇతర సమస్యలకు కారణమవుతాయి. రానున్న మరికొన్ని రోజుల్లో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









