యూఏఈ వెదర్: ఫాగ్, డస్ట్తో ఇబ్బందులు తప్పవు
- August 27, 2018
యూఏఈ:పగటి ఉష్ణోగ్రతలు ఒకింత స్థిరంగానే కన్పించినా, రాత్రి వేళల్లో చల్లదనం కన్పిస్తోంది యూఏఈ వ్యాప్తంగా. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉషోణగ్రతలు 38 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. ఇది తీర ప్రాంతాలకు సంబంధించి ఎన్సిఎం అందిస్తున్న సమాచారం. ఇంటర్నల్ ఏరియాస్లో 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హ్యుమిడిటీ 90 శాతానికి టచ్ అవుతుంటుంది. అక్కడక్కడా కొంత మేర మేఘాలు కన్పించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ తెల్లవారు ఝామున ఫాగ్ ఏర్పడుతుంది. మరో వైపున ధూళితో కూడిన గాలులు విజిబిలిటీని తగ్గిస్తాయి, ఇతర సమస్యలకు కారణమవుతాయి. రానున్న మరికొన్ని రోజుల్లో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







