మస్కట్లో ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ
- August 27, 2018
మస్కట్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారిగా ఒమన్కి విచ్చేసింది. రెండ్రోజులపాటు సుల్తానేట్లో ఈ ట్రోఫీ విహరించనుంది. క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్ను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా టూర్ ఇదే తొలిసారి. ఒమన్ ఈ విషయంలో మిగతా దేశాలకంటే ముందుంది. క్యాపిటల్లోని ఐకానిక్ ప్లేస్లలో ట్రోఫీ షికార్లు చేయనుంది. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ షేక్ సాద్ బిన్ మొహమ్మద్ అల్ మర్దౌఫ్ అల్ సాది ఈ ట్రోఫీని తిలకిస్తారు. అలాగే మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అలాగే పాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఒమన్ క్రికెట్ సయ్యిద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్ వద్దకు కూడా ట్రోపీ వెళుతుంది. ఒమన్ క్రికెట్ సీనియర్ మెంబర్ పంకజ్ ఖిమ్జి ఈ టూర్ గురించి వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







