మస్కట్లో ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ
- August 27, 2018
మస్కట్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారిగా ఒమన్కి విచ్చేసింది. రెండ్రోజులపాటు సుల్తానేట్లో ఈ ట్రోఫీ విహరించనుంది. క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్ను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా టూర్ ఇదే తొలిసారి. ఒమన్ ఈ విషయంలో మిగతా దేశాలకంటే ముందుంది. క్యాపిటల్లోని ఐకానిక్ ప్లేస్లలో ట్రోఫీ షికార్లు చేయనుంది. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ షేక్ సాద్ బిన్ మొహమ్మద్ అల్ మర్దౌఫ్ అల్ సాది ఈ ట్రోఫీని తిలకిస్తారు. అలాగే మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అలాగే పాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఒమన్ క్రికెట్ సయ్యిద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్ వద్దకు కూడా ట్రోపీ వెళుతుంది. ఒమన్ క్రికెట్ సీనియర్ మెంబర్ పంకజ్ ఖిమ్జి ఈ టూర్ గురించి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!