టెర్రర్ గ్రూప్ ఏర్పాటు: 9 మందికి జైలు శిక్ష
- September 05, 2018
బహ్రెయిన్: పోలీసులపై దాడులకోసం టెర్రర్ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్న నేరానికిగాను తొమ్మిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. హోమ్ మేడ్ గన్తో పోలీసులపై దాడి చేయాలన్నది తొమ్మిది మంది నిందితుల ప్లాన్. అయితే, వారి దాడి యత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టారు. సంఘటనా స్థలం నుంచి మొదటి, రెండవ నిందితుడ్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అనంతరం జరిగిన విచారణలో మొదటి ఇద్దరు నిందితులకు వెపన్ని సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తొమ్మిది మంది సభ్యులుగల టెర్రర్ గ్రూప్లో ఈ ముగ్గురూ సభ్యులని పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో నిందితులపై నేరాల్ని నిరూపించగలిగారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







