యూఎస్,యూరోప్,దుబాయ్ విమాన చార్జీలు తగ్గనున్నాయి
- September 06, 2018
యూఎస్, యూరోప్, దుబాయ్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇతిహాద్ ఎయిర్వేస్, ఇండిగో విమానయాన సంస్థలు అంతర్జాతీయ రూట్లలో చార్జీలు తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ కూడా రంగంలోకి దిగి, తాము కూడా విమాన చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సెలవుల్లో ఎక్కువ మంది పర్యాటకులు, విదేశాల్లో నివాసముంటున్న వారి కుటుంబసభ్యులు విమాన ప్రయాణాలు చేసేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో మూడు విమాన సంస్థలు విమాన చార్జీలను తగ్గించాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







