ఇరాక్ లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ఆందోళనలు
- September 06, 2018
బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిరసనలు వెల్లు వెత్తాయి. నీటి ఎద్దడి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బాస్రా నగరంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమ్ఖస్రు పోర్ట్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలు ప్రదర్శించాయి. ఈ ఘటనలో 25 మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఇరాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి అనంతరం ఎత్తేసింది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







