ఇరాక్ లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ఆందోళనలు
- September 06, 2018
బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిరసనలు వెల్లు వెత్తాయి. నీటి ఎద్దడి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బాస్రా నగరంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమ్ఖస్రు పోర్ట్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలు ప్రదర్శించాయి. ఈ ఘటనలో 25 మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఇరాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి అనంతరం ఎత్తేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!