అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు రావడం:చంద్రబాబునాయుడు
- September 06, 2018
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు, వైసీపీ తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







