అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు రావడం:చంద్రబాబునాయుడు
- September 06, 2018అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు, వైసీపీ తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?