తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్
- September 07, 2018తెలంగాణ:రద్దయిన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించింది సీఈసీ. తెలంగాణలో ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, రాజ్యాంగపరంగా ముందుకెళతామనీ ప్రధాన కమిషనర్ రావత్ అన్నారు. ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ భేటీకి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం