ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్
- September 07, 2018
టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కాదని ఆయన గుర్తు చేశారు. ఇది కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఉత్తమ్ అన్నారు.. అందుకే అన్ని పార్టీలు మద్దతుగా రావాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపామన్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







