ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్

- September 07, 2018 , by Maagulf
ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్

టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య కాదని ఆయన గుర్తు చేశారు. ఇది కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఉత్తమ్‌ అన్నారు.. అందుకే అన్ని పార్టీలు మద్దతుగా రావాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపామన్నారు ఉత్తమ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com