ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్
- September 07, 2018టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కాదని ఆయన గుర్తు చేశారు. ఇది కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఉత్తమ్ అన్నారు.. అందుకే అన్ని పార్టీలు మద్దతుగా రావాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపామన్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..