రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలు
- September 19, 2018
మస్కట్: నాలుగేళ్ళ చిన్నారి, పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సీబ్ ప్రాంతంలో ఎస్యూవీ ఒకటి ఈ చిన్నారిని ఢీకొంది. చిన్నారి అవాస్ అల్ మహ్రామి, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలవగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. బీచ్ పక్కనే తండ్రితో కలసి కూర్చున్న ఆవాస్, ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్ళడంతో, దాన్ని అతని తండ్రి యూసిఫ్ అల్ మహ్రామి వెంటనే గుర్తించలేకపోయారు. రోడ్డుపై ప్రమాదం తాలూకు శబ్దం వినగానే అటువైపు వెళ్ళిన ఆవాస్ తండ్రికి, ఆవాస్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకున్నారు. చిన్న చిన్న గాయాలతో ఆవాస్ బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు చిన్నారి ఆవాస్కి. ఒక్కసారిగా రోడ్డుపైకి చిన్నారి రావడంతో వాహనాన్ని అదుపు చేయడానికి ఎస్యూవీ డ్రైవర్ చాలా కష్టపడ్డాడు. ఆదివారం షార్జా ప్రాంతంలోని సీబ్ బీచ్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







