రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- September 21, 2018
మస్కట్: అల్ లతైబా వద్ద సుల్తాన్ కబూస్ రోడ్ వేస్ రెండిటిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రెండు రైట్ సైడ్ వేస్ని, అల్ అతైబా బ్రిడ్జి తర్వాత సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై మూసివేయడం జరుగుతుంది. గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రొటీన్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెసిడెంట్స్, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







