యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు
- September 21, 2018
అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. 20 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, ఎస్యూవీని డ్రైవ్ చేస్తూ, అల్ దఫ్రా ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంకర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందగానే, పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మదినాత్ జాయెద్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని కీలలు వ్యాపించి, రెండు వాహనాలూ దహనమయ్యాయి. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ దఫ్రా ట్రాఫిక్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సుహైల్ సయాహ్ అల్ మజ్రోయి సూచించారు. సంఘటనా స్థలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి