అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ షో పోస్ట్పోన్
- September 21, 2018
మస్కట్: అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ మ్యూజిక్ షో ఈ నెల 22న మస్కట్లో జరగాల్సి వుండగా, అది పోస్ట్పోన్ అయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎప్పుడు మళ్ళీ ఈ షో జరుగుతుందనే విషయమై కొద్ది రోజుల్లోనే స్పష్టతనిస్తామని యాక్సిస్ ఈవెంట్స్ వెల్లడించింది. షో వాయిదా పడిన నేపథ్యంలో టిక్కెట్లను రిఫండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి, వారు చెల్లించిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే రిఫండ్ చేయబడుతుందనీ, స్టోర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్లకు అక్కడే చెల్లింపులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మరియు ఒమన్ నుంచి నేహా కక్కర్, అతిఫ్ అస్లామ్ హైతమ్ మొహమ్మద్ రఫీ తదితర ప్రముఖులు ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వద్ద సెప్టెంబర్ 22న రాత్రి 8 గంటలకు పెర్ఫామ్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి