అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ షో పోస్ట్పోన్
- September 21, 2018
మస్కట్: అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ మ్యూజిక్ షో ఈ నెల 22న మస్కట్లో జరగాల్సి వుండగా, అది పోస్ట్పోన్ అయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎప్పుడు మళ్ళీ ఈ షో జరుగుతుందనే విషయమై కొద్ది రోజుల్లోనే స్పష్టతనిస్తామని యాక్సిస్ ఈవెంట్స్ వెల్లడించింది. షో వాయిదా పడిన నేపథ్యంలో టిక్కెట్లను రిఫండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి, వారు చెల్లించిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే రిఫండ్ చేయబడుతుందనీ, స్టోర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్లకు అక్కడే చెల్లింపులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మరియు ఒమన్ నుంచి నేహా కక్కర్, అతిఫ్ అస్లామ్ హైతమ్ మొహమ్మద్ రఫీ తదితర ప్రముఖులు ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వద్ద సెప్టెంబర్ 22న రాత్రి 8 గంటలకు పెర్ఫామ్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







