'టైకూన్స్ ఆఫ్ టుమారో' లో మన ఆడపడుచులు
- September 24, 2018
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తొలిసారిగా విడుదల చేసిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఒలింపిక్ పతక విజేత, తెలుగు షట్లర్ పీవీ సింధు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెలకు చోటు దక్కింది. వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగం నుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







