'టైకూన్స్ ఆఫ్ టుమారో' లో మన ఆడపడుచులు
- September 24, 2018
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తొలిసారిగా విడుదల చేసిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఒలింపిక్ పతక విజేత, తెలుగు షట్లర్ పీవీ సింధు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెలకు చోటు దక్కింది. వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగం నుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







