శరణార్దుల శిబిరాల్లో ఎక్కువతున్న మాతృత్వ మరణాలు

- December 19, 2015 , by Maagulf
శరణార్దుల శిబిరాల్లో ఎక్కువతున్న మాతృత్వ మరణాలు

  ప్రసూతీ మరణాలలొ మూడు వంతుల మంది మహిళలు శరణార్దుల శిబిరాల్లో దయనీయ పరిస్టితులలో

  చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ , 507 మంది మహిళలు

  మరియు కౌమార బాలికలు అత్యవసర పరిస్టితులలో గర్బం, ప్రసవ సమయంలోనే కనుమూస్తున్నట్లు

  వారు తెలియచేస్తున్నారు. ఒక బిలియన్ కంటే ఎక్కువమంది జీవితాలు దారుణమైన  సంక్షోబంలోనికి 

  నెట్టబడుతున్నాయి వారు సజీవంగా ఉన్నప్పటకి, గాలిలో వేలాడాదీసినట్లు మారేపోతున్నాయి . ఒకో 

  శరణారార్ది  సగటున వారి వారి దేశం విడిచిఇళ్ళకు దూరమై కనీసం 20 ఏళ్ళు గడిచినట్లు ఒక అంచనా.  

   ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సహజ విపత్తుల కారణంగా ఏటా, 200 మిలియన్ ప్రజలు కారణంగా

  ప్రభావితమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు , కిశోర బాలికలు ఇటువంటి సమయంలో ఇబ్బందులు

  ఎదుర్కొంటున్నారు. వారికి కాన్పు సమయంలో సరైన సంరక్షణ , మంత్రసానుల వైద్య పర్యవేక్షణ,

  హెచ్ . .వి . నివారణ, ప్రాధమిక పునరుత్పత్హి  ఆరోగ్య సేవలు  లేకపోవడంతో, గర్భధారణ, ప్రసవ

  సమయంలో ప్రతిరోజూ 507 మంది మహిళలు మృతి చెందుతున్నారువేరే దేశంతో యుద్దాలు , దేశంల   

  అంతర్యుద్దాలు జరుగుతున్న సమయంలో మహిళలలు  చనిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com