ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నావైఎస్ జగన్..

- December 19, 2015 , by Maagulf
ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నావైఎస్ జగన్..

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం 2.00గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com