ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు
- October 21, 2018
రాజకీయ ముసుగులో విధ్వంసాలకు, దాడులకు దిగే వాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా అరాచకాలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేయాలన్నదే తన టార్గెట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుతవ ఉద్యోగులంతా పండగలను సైతం పక్కకుపెట్టి పనిచేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







