అమ్రిత్సర్ ఘాతుకం.. దయచేసి నన్ను క్షమించండి
- October 22, 2018
'నేను అమాయకుణ్ణి. అయినా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి' ఈ మాటాలు అంటున్న ఎవరో కాదు. అమృత్సర్లోదసరా ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి. అయితే అన్ని అనుమతులు తీసుకునే అమృత్సర్లో దసరా ఈవెంట్ నిర్వహించామని ఈవెంట్ ఆర్గనైజర్ సౌరబ్ మదన్ మిథూ తెలిపారు. అయితే రైలు ప్రమాదం 61 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సౌరబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







