అమ్రిత్సర్ ఘాతుకం.. దయచేసి నన్ను క్షమించండి
- October 22, 2018
'నేను అమాయకుణ్ణి. అయినా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి' ఈ మాటాలు అంటున్న ఎవరో కాదు. అమృత్సర్లోదసరా ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి. అయితే అన్ని అనుమతులు తీసుకునే అమృత్సర్లో దసరా ఈవెంట్ నిర్వహించామని ఈవెంట్ ఆర్గనైజర్ సౌరబ్ మదన్ మిథూ తెలిపారు. అయితే రైలు ప్రమాదం 61 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సౌరబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







