అమ్రిత్సర్ ఘాతుకం.. దయచేసి నన్ను క్షమించండి
- October 22, 2018
'నేను అమాయకుణ్ణి. అయినా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి' ఈ మాటాలు అంటున్న ఎవరో కాదు. అమృత్సర్లోదసరా ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి. అయితే అన్ని అనుమతులు తీసుకునే అమృత్సర్లో దసరా ఈవెంట్ నిర్వహించామని ఈవెంట్ ఆర్గనైజర్ సౌరబ్ మదన్ మిథూ తెలిపారు. అయితే రైలు ప్రమాదం 61 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సౌరబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







