అమ్రిత్సర్ ఘాతుకం.. దయచేసి నన్ను క్షమించండి
- October 22, 2018'నేను అమాయకుణ్ణి. అయినా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి' ఈ మాటాలు అంటున్న ఎవరో కాదు. అమృత్సర్లోదసరా ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి. అయితే అన్ని అనుమతులు తీసుకునే అమృత్సర్లో దసరా ఈవెంట్ నిర్వహించామని ఈవెంట్ ఆర్గనైజర్ సౌరబ్ మదన్ మిథూ తెలిపారు. అయితే రైలు ప్రమాదం 61 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సౌరబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్