మందు బాబులకు తెలంగాణా సర్కార్ శుభవార్త
- December 20, 2015
మందు బాబులకు తెలంగాణా సర్కార్ శుభవార్త అందిస్తుంది.అదేంటింటే వచ్చే కొత్త ఏడాది నుండి తెలంగాణలోని బార్ అండ్ రెస్టారెంట్ లు రాత్రి 11 గంటల వరకు కాకుండా 12 గంటలవరకు తెరిచే ఉంచాలనే నిర్ణయం తీసుకోబోతుంది..ప్రస్తుతం 11 గంటల వారు నిబందన వచ్చేకొత్త సంవత్సరం నుంచి మరో గంట సమయం అదనంగా ఉండబోతుంది అన్నమాట. దీంతో తెలంగాణా సర్కార్ కు భారీగానే ఆదాయం రాబోతుందని తెలుస్తుంది..
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







