'ఉక్కుమనిషి' భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- October 30, 2018
ఉక్కుమనిషి, భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన 'ఐక్యతా విగ్రహం- స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసారు. సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మించారు. ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. 30 పవిత్ర నదీ జలాలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ పటేల్ విగ్రహానికి హెలికాప్టర్లతో అభిషేకం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







