కైరోలో ఐసీస్ టెర్రరిస్టుల కాల్పులు..
- November 02, 2018
ఈజిప్టు రాజధాని కైరోలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. క్రైస్తవుల బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. మిన్యా సిటీకి సమీపంలో ఉన్న సెయింట్ సామ్యుల్ కాప్టిక్ క్రిస్టియన్ మానెస్టరీ నుంచి బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసీస్ ప్రకటన విడుదల చేసింది. అయితే దాడికి గల కారణాన్ని ఐసీస్ వెల్లడించలేదు. ఈ దారుణ ఘటనను ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్డెల్ ఫటాహ్ ఖండించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..