కైరోలో ఐసీస్ టెర్రరిస్టుల కాల్పులు..
- November 02, 2018
ఈజిప్టు రాజధాని కైరోలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. క్రైస్తవుల బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. మిన్యా సిటీకి సమీపంలో ఉన్న సెయింట్ సామ్యుల్ కాప్టిక్ క్రిస్టియన్ మానెస్టరీ నుంచి బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసీస్ ప్రకటన విడుదల చేసింది. అయితే దాడికి గల కారణాన్ని ఐసీస్ వెల్లడించలేదు. ఈ దారుణ ఘటనను ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్డెల్ ఫటాహ్ ఖండించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







