ఆఫ్రికా లో 78 మంది విద్యార్థుల కిడ్నాప్
- November 05, 2018ఆఫ్రికా:ఆఫ్రికా దేశం కెమరూన్లో 78 మంది స్కూల్ విద్యార్థులు అపహరణకు గురయ్యారు. ఈ ఘటన బమెండాలో జరిగింది. కిడ్నాప్కు గురైనవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. బమెండా ప్రాంతంలో వేర్పాటు ఉద్యమం కొనసాగుతున్నది. ప్రెసిడెంట్ పౌల్ బియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేర్పాటువాదులు భారీ నిరసనలు చేపట్టారు. స్కూళ్లు మూసివేశారు, కర్ఫ్యూ విధించారు. కిడ్నాప్కు గురైన వారిలో స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ