దుబాయ్:గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొన్న నారా లోకేష్
- November 11, 2018దుబాయ్:దుబాయ్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఏపీలో అనుసరిస్తున్న పరిపాలనా విధానాలను వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో తెచ్చామన్నారు. కాల్ సెంటర్ ద్వారా ప్రజల సంతోష సూచిక తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని వివరించారు. అధునాతన టెక్నాలజీ అమలు చెయ్యడంలో ముందున్నామన్నారు. వివిధ శాఖల పనితీరు రియల్ టైంలో తెలుసుకునేలా డ్యాష్ బోర్ట్ ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్