దుబాయ్:గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొన్న నారా లోకేష్
- November 11, 2018
దుబాయ్:దుబాయ్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఏపీలో అనుసరిస్తున్న పరిపాలనా విధానాలను వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో తెచ్చామన్నారు. కాల్ సెంటర్ ద్వారా ప్రజల సంతోష సూచిక తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని వివరించారు. అధునాతన టెక్నాలజీ అమలు చెయ్యడంలో ముందున్నామన్నారు. వివిధ శాఖల పనితీరు రియల్ టైంలో తెలుసుకునేలా డ్యాష్ బోర్ట్ ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







