ఇషా అంబానీకి పెళ్లి కానుకగా రూ.450 కోట్ల భవనం
- November 15, 2018
ముంబయి: త్వరలో పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. వర్లీ ప్రాంతంలో తమ పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన భవనాన్ని ఇషా - ఆనంద్ జంటకు కానుకగా పిరమాల్ కుటుంబం అందించనుంది. కాగా డిసెంబర్ 12న వివాహం అనంతరం ఇషా దంపతులు ఈ భవనంలోనే ఉండనున్నారు. కాగా 2012లో జరిగిన వేలంలో హిందూస్థాన్లివర్కు చెందిన ఈ భవనాన్ని పిరమాల్ కుటుంబం దక్కించుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









