ఇషా అంబానీకి పెళ్లి కానుకగా రూ.450 కోట్ల భవనం
- November 15, 2018
ముంబయి: త్వరలో పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. వర్లీ ప్రాంతంలో తమ పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన భవనాన్ని ఇషా - ఆనంద్ జంటకు కానుకగా పిరమాల్ కుటుంబం అందించనుంది. కాగా డిసెంబర్ 12న వివాహం అనంతరం ఇషా దంపతులు ఈ భవనంలోనే ఉండనున్నారు. కాగా 2012లో జరిగిన వేలంలో హిందూస్థాన్లివర్కు చెందిన ఈ భవనాన్ని పిరమాల్ కుటుంబం దక్కించుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ







